30వ వార్దు లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి…

వనపర్తి పట్టణంలో  30వ వార్డు జంగిడి పురం, ఐజయ కాలనీలో ఎస్టి బాలుర వసతి గృహమునకు” సిసి రోడ్డు డ్రైనేజీ”పనులకు రెండు కోట్ల 10 లక్షలతో మంజూరు చేయించి, భూమి పూజకి విచ్చేయుచున్న  మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కాలనీ మహిళలు,యువకులు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి పూల బొకేతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,  కౌన్సిలర్లు బండారు కృష్ణ, కంచె రవి,గోపాల్ యాదవ్, వినోద్ గౌడ్. కాలనీవాసులు కురుమయ్య, రఘునాథరెడ్డి,మద్దిలేటి, రామిరెడ్డి కృష్ణయ్య కొండన్న శేఖర్ సురేందర్ గౌడ్ గోపాల్ నాయక్ కృష్ణా నాయక్ మహేష్ మధుసూదన్ రావు సురేష్ శేఖర్ రెడ్డి ప్రేమలత ఈశ్వరమ్మ అనసూయ ,మాధవి, జానకమ్మ రాజ్యలక్ష్మి ,రాజు ,రామన్ గౌడ్ వాకిటి నారాయణ, రాధాకృష్ణరాజు ,రవీందర్ రెడ్డి, కొండ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు .