ఐబీఎల్‌ వేలంపై గుత్తా అసంతృప్తి

న్యూఢిల్లీ,(జంనసాక్షి): భారత బ్యాడ్మింటన్‌(బాయ్‌) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఐబీఎల్‌ వేలంపై గుత్తాజ్యాల అసంతృప్తి వ్యక్తంచేసింది. వేలం పాటతో తనకు మోసం జరిగిందని గుత్తాజ్వాల వాపోయారు.