66వరోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె

ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా వినతి
మల్దకల్ సెప్టెంబర్ 28 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు  వీఆర్ఏలు నిరువధిక సమ్మె బుధవారం నాటికి 66వ చేరుకుంది.పోస్ట్ కార్డు ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి మా సమస్యల గురించి పరిష్కారం చేయగలరని,ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీల వీఆర్ఏలకు పే స్కేల్.అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు,55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు,త్వరగా నెరవేర్చాలని మల్దకల్ మండల వీఆర్ఏలు పోస్ట్ కార్డు ద్వారా కోరడం జరిగింది…ఈ కార్యక్రమంలో భాగంగా మల్దకల్ మండలం వీఆర్ఏల అధ్యక్షుడు పుర లక్ష్మన్న ఉపాధ్యక్షుడు ఆర్ వెంకటేశు, కార్యదర్శి నరసింహులు,ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులురంగస్వామి,శంకర్ ,నర్సింలు,తిరుమల, తిరుమలేష్ గౌడ్,ఈదన్న, జింకల కిష్టన్న ,సవారి, మునెమ్మ, తిమ్మమ్మ ,రంగమ్మ వివిధ గ్రామాల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area