నిందితులను వదలొద్దు : అత్యాచార బాధితురాలు

ముంబయి,(జనంసాక్షి): ముంబయి సామూహిక అత్యాచార ఘటన బాధితురాలు వేగంగా కోలుకుంటుంది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది.