బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఈ రోజు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. గల్లంతైన బొగ్గు కుంభకోణం దస్త్రాలపై సీబీఐ నివేదిక సిద్దం చేసింది. ఈ దస్త్రాల గల్లంతుపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది.