లబ్ధిదారులకు ఫ్లాట్లు అప్పగించండి : సుప్రీంకోర్టు

ఢిల్లీ: రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులకు ఫ్లాట్లు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో రిజిస్ట్రేషన్‌ ఫీజు తీసుకుని మరో నెలలోగా ఫ్లాట్లు అప్పగించాలని న్యాయస్థానం రాష్ట్రం ప్రభుత్వాన్ని ఆదేశించింది.