కేంద్రమంత్రితో శ్రీధర్‌బాబు భేటీ

ఢిల్లీ : కేంద్రమంత్రి థామస్‌తో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు భేటి అయ్యారు. ఆహార భద్రత అంశంపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం