ఆంటోని కమిటీ రిపోర్టు తయారవుతోంది : కేంద్ర మంత్రి వీరప్ప మొయిలి

బెంగళూర్‌ : ఆంటోని కమిటీ రిపోర్టు తయారవుతొందని ఆ కమిటీ సభ్యుడు కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ వెల్లడించారు. త్వరలోనే రిపోర్టును కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో వైసీపి పార్టీతో పొత్తుపై ఆయన స్పందించారు.రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్నారు.