దిగ్విజయ్సింగ్తో మంత్రి గీతారెడ్డి భేటీ
ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్సింగ్తో రాష్ట్రమంత్రి గీతారెడ్డి ఇవాళ ఢిల్లీలో సమావేశమయ్యారు. సీబీఐ చార్జీషీట్లో మంత్రిగీతారెడ్డి ఏ9గా పేర్కొన్న విషయం తెలిసిందే.
ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్సింగ్తో రాష్ట్రమంత్రి గీతారెడ్డి ఇవాళ ఢిల్లీలో సమావేశమయ్యారు. సీబీఐ చార్జీషీట్లో మంత్రిగీతారెడ్డి ఏ9గా పేర్కొన్న విషయం తెలిసిందే.