బొగ్గు కేటాయింపులపై సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బొగ్గుకేటాయింపుల విషయంలో సుప్రీం కోర్టు ఏడు రాష్ట్రాలపై ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇవాళ వాటికి నోటీసులు జారీ చేసింది. అక్టొబర్‌ 29లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ ,మహరాష్ట్ర , ఒడిశా, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు నోటీసులు అందుకున్న వాటిలో ఉన్నాయి.