త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తా : దిగ్విజయ్‌ సింగ్‌

న్యూఢిల్లీ : తాను త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తానని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జు దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు.రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చారీగా త్వరలో రాష్ట్రంలో పర్యటించాలనుకుంటున్నాను. అని ఆయన తెలిపారు.