రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌

ఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. వివాదాస్పద ఆర్డినెన్స్‌పై ఆర్టినెన్స్‌పై రాష్ట్రపతితో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం.