ఇవాళ సాయంత్రం సమావేశనం కానున్న కేంద్ర మంత్రివర్గం

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు సమావేశం కానుంది. టేబుల్‌ అజెండా రూపంలో కేబిట్‌ ముందుకు తెలంగాణ నోట్‌ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.