ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసులకు గాయాలు

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు గాపడ్డారు. అహ్మద్‌నగర్‌లోని సోరా ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మద్య కాల్పులు జరిగాయి. గత తొమ్మిది రోజులుగా 30 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు.