ఢిల్లీలో మహిళపై సామూహిక అత్యాచారం: నిందితులకు సహకరించిన భర్త

న్యూఢిల్లీ : జీవితాంతం తోడుండాల్సి భర్తే కాలయముడిగా మారాడు. డబ్బుల కోసం కట్టుకున్న భార్యపై అత్యాచారం చేయించాడు. స్నేహితుల నుంచి డబ్బులు అప్పు తీసుకున్న ఓ మృగపు భర్త ఆ అప్పులను తీర్చడానికి కట్టుకున్న భార్యను అత్యాచారం చేయడానికి సహకరించాడు. నేరం రుజువు కావడంతో ఢిల్లీ హైకోర్టు నిందితులకు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.