లోక్సభ ఎన్నికల తర్వాత తృతీయ ప్రంట్ ఏర్పాటు : ములాయం సింగ్
న్యూఢిల్లీ : 2014 ఎన్నికలు జరుగనున్న లోక్సభ ఎన్నికల తర్వాత తృతీయ కూటమి ఏర్పడుతుందని సమాజ్వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తృతీయ కూటమి ఏర్పాటు చేసే పరిస్ధితి లేకున్నా వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చింతంగా ఉంటుందని ఆయన అన్నారు.