ప్రధానితో భేటీ కానున్న షిండే
ఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్సింగ్తో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే బేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ బేటీలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం.
ఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్సింగ్తో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే బేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ బేటీలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం.