స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈ రోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 24 పాయింట్లు నష్టపోయి. 20,683 వద్ద ముగియగా, 9పాయింట్ల నష్టపోయిన నిఫ్టీ 6126 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.62.68 ఉంది.