రాజ్‌ఠాక్రేపై కేసు నమోదు

ముంబై: శివసేన అధినేత రాజ్‌ఠాక్రేపై పుణే పోలీసులు కేసునమోదు చేశారు. టోల్‌ప్లాజా ధ్వంసంపై ఆయన పై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు.