సిక్కు వ్యతిరేక అల్లర్లపై సిట్ వేయాలి : కేజ్రీవాల్
ఢిల్లీ: ఇందిరాగాంధీ హత్య తరువాత 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక ఆందోళనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ డిమండ్ చేశారు. ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్తో చర్చించానని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమివేశాంలో ప్రత్యేక బృందం ఏర్పాటుపై చర్చిస్తామని కేజ్రివాల్ స్పష్టం చేశారు.