కనువిందు చేసిన గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు

ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు దేశరాజధానిలో కనుల విందుగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,త్రివిధ దళాధిపతులు ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌, కేంద్ర మంత్రలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.