కాంగ్రెస్, ఆర్జేడీ, ఎల్జేపీల మధ్య పొత్తు కుదిరింది: పాశ్వాన్
పాట్నా: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీహర్లో కాంగ్రెస్, ఆర్జేడీ, ఎల్జేపీల మధ్య పొత్తు కుదిరిందని ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. సీట్ల సర్దుబాటు పై చర్యలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.