ముంబాయిలో మోనో రైలు సేవలు ప్రారంభం


ముంబాయి: దేశంలో మొట్టమొదటి మోనో రైలు సేవలు ముంబాయిలో ప్రారంభమయ్యాయి. సీఎం పధ్విరాజ్‌చవాన్‌ ఈ సేవలను ప్రారంభించారు. వడాల-చెంబూరు మధ్య 8.9 కి.మీ మేర మోనో రైలు సర్విసులు తిరగనున్నాయి. ఉదయం 7నుంచి రాత్రి వరకూ ఈ సర్వీసులు నడపనున్నారు. మదలిదశ జాకబ్‌ సర్కిల్‌ వరకూ ఈ మార్గన్ని పొడించనున్నారు. దీంతో మొత్తం ముంబాయి నగరంలో 20 కి.మీ రైలుమార్గం అందుబాటులోకి రానుంది. 4 కంపార్ట్‌మెంట్లు ఉండే మోనో రైలు లో 560 మంది ప్రయణించే అవకాశం ఉంది.