ఏఐఏడీఎంకే, సీపీఐ కలిసి పోటీ చేస్తాయి
ఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే, సీపీఐ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, సీపీఐ నేత బర్దన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే, సీపీఐ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, సీపీఐ నేత బర్దన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.