టీ బిల్లుకు సహకరించాలని కోరాం: పొన్నం

ఢిల్లీ: తెలంగాణ బిల్లుకు సహకరించాలని సీమాంధ్ర ఎంపీలను కోరినట్టు ఎంపీపొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ వార్‌రూంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు సీమాంధ్ర ఎంపీలకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.