ముగిసిన సీఎం కిరణ్ దీక్ష
ఢిల్లీ : జంతర్మంతర్ వద్ద సీఎం కిరణ్ చేపట్టిన మౌన దీక్షను విరమించారు. అనంతరం ఆయన జంతర్మంతర్ నుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దగ్గరకు బయలుదేరారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
ఢిల్లీ : జంతర్మంతర్ వద్ద సీఎం కిరణ్ చేపట్టిన మౌన దీక్షను విరమించారు. అనంతరం ఆయన జంతర్మంతర్ నుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దగ్గరకు బయలుదేరారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన దీక్షకు దిగిన విషయం తెలిసిందే.