ప్రధానితో తెలంగాణ నేతల భేటీ

ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. మరోపక్క సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో సహా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయిన సంగతి తెలిసిందే.