రేపు పార్లమెంట్‌లో తెలంగాణ ప్రధాని ప్రకటన

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రధాని ప్రకటన చేయనున్నారు. రేపు పార్లమెంట్‌ ఉభయసభల్లో మన్మోహన్‌సింగ్‌ ప్రకటన చేయనున్నారు. తెలంగాణ ఆవశ్యకతను గురించి సభ్యులకు వివరించనున్నారు.