జైపాల్‌రెడ్డిని కలిసిన టీ కాంగ్‌ నేతలు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని తెలంగాణ ప్రాంతనేతలు కలిశారు. ఇవాళ వాళ్లు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసిన అనంతరం జైపాల్‌ నివాసానికి వెళ్లారు. ప్రధాని వద్ద జరిగిన చర్చను మంత్రికి వివరించినట్టు సమాచారం.