కనీస పింఛను వెయ్యికి పెంచాలని నిర్ణయం

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో భవిష్యనిధి బోర్డు సమావేశమైంది. కనీస పింఛను రూ.వెయ్యికి పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.