లోక్సభ సోమవారానికి వాయిదా
ఢిల్లీ : లోక్సభ సమావేశాలను స్పీకర్ మీరాకుమార్ సోమవారానికి వాయిదా వేశారు. గంట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో సీమాంధ్ర ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలతో ఆందోళనను చేపట్టారు. దీంతో స్పీకర్ సబను సోమవారానికి వాయిదా వేశారు.