కొనసాగుతన్న కేంద్ర మంత్రివర్గ సమావేశం

ఢిల్లీ: ప్రధాని నివాసంలో కేంద్రమంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. జీవోఎం ప్రతిపాదనలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యస్థీకరణ బిల్లుపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం 6.30 గంటలకు కాంగ్రెస్‌ కోర్‌కమీటీ భేటీ కానుంది.