ముత్తారం జూన్ 12 (జనంసాక్షి): మండల కేంద్రంలోని డి86 ఎస్సారెస్పీ కాలువ పక్కన కట్టిన అక్రమ కట్టాడాలను గత నెల 13న ఎస్సారెస్పీ ఎస్ఈ ఉకుమార్రెడ్డి కాల్వ …
ఇబ్రహింపట్నం రూరల్ , మే 26 (జనంసాక్షి ) మండలంలోని పలు గ్రామాల్లో కోరుట్ల ఎమ్మేల్యే కె.విద్యాసాగర్ రావు భూమిపూజ చేశారు.ప్రతి గ్రామానికి త్రాగునీటి ఎద్దడి లెకుండా …
పెద్దపల్లి, జూన్ 12 (జనంసాక్షి): మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్సివిల్జడ్జ్ శ్రీలేఖ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈసంధర్భంగా ఆమే మాట్లాడుతు మహిళలు చట్టాలపై …
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రవేశించాయి. ఇవి రాయల సీమను తాకాయని 48 గంటల్లో రాష్ట్రంలో పూర్తిగా విస్తరించానున్నాయని వాతావణశాఖ అధికారులు తెలిపారు.
జమ్మికుంట టౌన్, జూన్ 12 (జనంసాక్షి): జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన పసుర గొండ శ్రీనివాస్ను భూమి వివాదంలో కులం పేరుతో దూషించినందుకు అదే గ్రామానికి …