నిజామాబాద్, మే 26(జనంసాక్షి): నగరంలోని మున్సి పల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులుచేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె …
కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో గల జి.యం.ఆర్ నిర్మించిన రోడ్డు ప్రక్కలో ఉన్న బస్టాండ్ విద్యార్థులకు మరియు రైతులకు, ప్రజలకు …
నిజామాబాద్, మే 26 (జనంసాక్షి): విద్యుత్ సరఫరాలో లోపాల వల్ల పంటలు ఎండిపోకుండా చూసి బాధ్యత విద్యుత్ అధికారులదేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి. …
బీర్కూర్, మే 26 (జనంసాక్షి): మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శనివారం ఉదయం అధికారులు రైతుచైతన్య యాత్రలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఖరీఫ్ పంటలను దృష్టిలో ఉంచుకొని రసాయనిక …
నిజామాబాద్, మే 26 (జనంసాక్షి): ప్రజలు సంతోషించేవిధంగా ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి, నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే వరకు గ్రామ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందించి …
భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పదవ తరగతి పాసైన సింగరేణి కార్మికుల పిల్లల సింగరేణి ప్రభావిత గ్రామాల పిల్లలకు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీ …
భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : భూపాలపల్లి ఏరియా టీబీజీకేఎస్ జనరల్బాడి సమావేశం నేడు స్థానిక కేటికే 5వ గని ఆవరణలొ జరగనున్నట్లు టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు …
నర్సంపేట, మే 26(జనంసాక్షి) : ఎమ్మార్పిఎస్ తిరుగుబాటు మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కల్లెపల్లి ప్రణయ్దీప్ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం నర్సంపేట పట్టనంలోని …