Author Archives: janamsakshi

ఉగాది పండగ సందర్బంగా చిన్న తాండ్రపాడు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన

        చిన్న తాండ్రపాడుగ్రామ0 ఐజ మండలంజోగులాంబ గద్వాల జిల్లా 3-4-2024 అయిజ ఎస్సై విజయ్ భాస్కర్ చిన్న తాండ్రపాడు మాజీ ఉప సర్పంచ్ …

వనదేవతల సన్నిధిలో మంత్రి సీతక్క

కొత్తగూడ మార్చి 22 జనంసాక్షి:గిరిజన ఆరాధ్య దైవమైన తోలం వంశస్తుల ముసలమ్మ,ఎంచగూడెం గ్రామంలో వాసం వారి ఇలవేల్పు కొమ్మలమ్మ వనదేవతలను దర్శించుకున్న పంచాయతీ శాఖ మంత్రి ధనసరి …

బి ఆర్ ఎస్ కు బిగ్ షాక్ కారు దిగి కాంగ్రెస్ లో చేరిన ముదొల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

భైంసా మార్చ్ 21 జనం సాక్షినిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డిగారి విఠల్ రెడ్డి ఎట్టకేలకు తన స్వంత గూటికి …

తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

` ఎప్రిల్‌ 19న జరిగే ఎలక్షన్లకు నామినేషన్లు షురూ ` 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ` మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఏప్రిల్‌ …

నిందితులను ఎక్కువ కాలం జైళ్లోనే ఉంచాలని చూస్తున్నారా?

` ఈడీ తీరుపై సుప్రీం అసహనం న్యూఢల్లీి(జనంసాక్షి):మనీ లాండరింగ్‌ కేసుల్లో విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అనుసరిస్తోన్న తీరుపై భారత సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది.నిందితులకు …

పకోడీలమ్ముడుకాదా!..

మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ మనదే ` ప్రధాని మోదీ దిల్లీ(జనంసాక్షి): దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మూడోవిడత అధికారంలోకి …

నూతన గవర్నర్‌గా రాధాకృష్ణన్‌ బాధ్యతలు

` ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ` హాజరైన సీఎం రేవంత్‌, పలువురు మంత్రులు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ …

వైద్యారోగ్యశాఖలో కొలువుల జాతర

` 5348 పోస్టుల భర్తీకి పచ్చజెండా ` ఈనెల 16నే ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో విడుదల హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోని 5,348 …

పంటనష్టానికి పరిహారం

` నివేదికలు అందగానే రూ.10వేలు సాయమందిస్తాం ` రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం: తుమ్మల ` ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం తగదని హితవు హైదరాబాద్‌(జనంసాక్షి): …

ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ కి సముచిత స్థానం కల్పించాలి

రఘునాథ పాలెం మార్చి20 (జనం సాక్షి) మండలకాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కి వినతి పత్రం అందజేసినారుఈ సందర్భంగా …