కరీంనగర్

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఉర్దూలో పరీక్షకు అవకాశం

కరీంనగర్‌, మే 26 : రాష్ట్ర పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్‌ ట్రైనీ కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపికలో భాగంగా తొలిసారిగా ఉర్దూలో పరీక్ష రాసే అవకాశం …

28న ‘ముఖ్యమైన రోజులు – తేదీలు’ పుస్తకావిష్కరణ

కరీంనగర్‌, మే 26 : రచయిత్రి కందుకూరి కృష్ణవేణి రచించిన ముఖ్యమైన రోజులు, తేదీలు పుస్తక ఆవిష్కరణ ఈనెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక …

వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం

కరీంనగర్‌, మే 26 : నేషనల్‌ గ్రీన్‌కోర్‌, వివిధ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న సాంస్కృతిక కళారంగాల్లో బాల వేసవి శిక్షణాతరగతులు శనివారం జవహర్‌ బాల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. …

‘కొండగట్టు’ పవిత్రత కాపాడాలి

కరీంనగర్‌, మే 26 : ఆంజనేయస్వామి కొలువైన కొండగట్టు పవిత్రను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి కోరింది. ఈ మేరకు వారు …

వాహనాలను శుభ్రపరుస్తూ బిల్లింగ్‌ కార్మికుల నిరసన

కరీంనగర్‌, మే 26 : విద్యుత్‌ స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెలో భాగంగా శనివారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట వాహనాలను శుభ్రం చేస్తూ నిరసన …

ఉపాధి కూలీల ధర్నా

నర్సింహులపేట, మే25 (జనంసాక్షి): మండలంలోని పెద్ద నాగారం శివారు గ్యాంగు తండా వాసులు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంకు తాళం వేశారు. వివరాలోకి వెలితే తండాలో గత కొన్ని …

జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులో దొంగతనం

జమ్మికుంట, మే24 (జనంసాక్షి): జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులోని మిల్కూరి లక్ష్మినారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంట్లో దొంగలు పడి సుమారు 10 వేల విలువ గల సొత్తును …

సైదాబాద్‌లో అగ్ని ప్రమాదం 2 లక్షల అస్తి నష్టం

జమ్మికుంటటౌన్‌,మే24(జనంసాక్షి): మండలంలోని సైదాబాద్‌ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 11 గడ్డివాములు,10 పశువుల పాకలు అగ్నికి అహుతి అయింది.ఈ సందర్భంగా 2లక్షల రూపాయల అస్తి నష్టం …

హత్యకేసులో పలువురి అరెస్టు

పెగడపెల్లి , మే24 (జనంసాక్షి) : పెగడపెల్లి మండలం సుద్దపెల్లి గ్రామంలో ఆగష్టు 7 న జరిగిన గంగారెడ్డి హత్యకేసులో నిందుతులు రాచకొండ గంగారెడ్డి, అంజిరెడ్డి, మహేష్‌, …

భర్త వేధించడంతో హేర్‌ డై తాగి మహిళా కానిస్టేబుల్‌ మృతి

పెద్దపల్లి, మే24 (జనంసాకి): పెద్దపల్లి పోలిస్‌ స్టేషన్‌ లో విధులు నిర్వహిస్తున్న మమత అనే కానిస్టేబుల్‌ గురువారం ఉదయం హేర్‌ డై సేవించి మరణించిందని పట్టణ పోలీసులు …