ఖమ్మం
కేటీపీఎన్ పదో యూనిట్లో నిలిచిన ఉత్పత్తి
ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్ పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.
వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు
ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.
విద్యావలంటీర్లకు ముఖాముఖీ
ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.
తాజావార్తలు
- అండర్ 14 రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- స్థాయికి తగ్గ మాటలు నేర్చుకో కేటీఆర్
- గ్రీన్ల్యాండ్ స్వాధీనానికి ట్రంప్ ఎత్తుగడలు
- చికిత్స కంటే నివారణే మార్గం
- ఎమ్మెల్యేను కలిసిన బిఆర్ఎస్ నేత : కోడూరు శివకుమార్ గౌడ్
- నిన్న ప్రియురాలు, నేడు ప్రియుడు బలవన్మరణం
- కొవ్వూరులో ట్రావెల్స్ బస్సు దగ్ధం
- వలపు వలలో చిక్కి..
- రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే మనమందరం భద్రంగా ఉంటాం
- మరిన్ని వార్తలు



