నిజామాబాద్

గ్రామ సేవకులు 58 వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు.

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 20 రాయికోడ్ తహశీల్దార్ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు 58 వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి …

ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ పంపిణీ

టేకులపల్లి, సెప్టెంబర్ 20( జనం సాక్షి ): మండలంలోని ఆశా కార్యకర్తలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్లో ఆశా కార్యకర్తలకు వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ ఆధ్వర్యంలో …

పింఛన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్

జనంసాక్షి -రాజంపేట్ పింఛన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ అని ఎమ్మెల్యే ప్రభుత్వ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని తలమడ్ల ఆరేపల్లి,రాజంపేట్, పెద్దపల్లి గ్రామాలకు సంబంధించిన …

80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టులు పటాన్చెరు  సెప్టెంబర్ 19(జనం సాక్షి) పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ తన పుట్టినరోజున కానుకను అందజేశారు. …

బతుకమ్మ దసరా పండుగలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం సర్పంచ్

ముస్తాబాద్ సెస్టెంబరు19 జనం సాక్షి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచి గాండ్ల సుమతి కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు సమావేశంలో …

వీఆర్ఏలకు ఆహారం పంపిణీ

జనం సాక్షి,వంగూరు: వంగూరు మండల కేంద్రంలో వీఆర్ఏల నిరసన దీక్షలు 57వ రోజు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరంలో దీక్షలో పాల్గొన్న 29 మంది వీఆర్ఏలకు రంగాపూర్ …

” అరకొర వసతులు… ఆటస్థలాల కరువు… ఆనక సర్కారు బడులు తాగుబోతుల అడ్డాలు – బిజెపి నేత గజ్జల యోగానంద్”

మియాపూర్ , సెప్టెంబర్ 19( జనంసాక్షి): రాష్ట్రంలో తెరాస పాలనలో సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ చూసినా వసతుల కరువు, ఆటస్థలాల …

ప్రారంభమైన హెరిటేజ్ క్యాంపెయిన్.

50 మంది వాలంటీర్స్ కు నిపుణులతో నెలాఖరు వరకు శిక్షణ. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ. జ్యోతి ప్రజ్వలన చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ …

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్19. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించిన సందర్భంగా గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ సునీత యాదవ్ ఆధ్వర్యంలో సాయి నగర్ చౌరస్తాలో …

సాఫ్ట్ బాల్ లో జాతీయ స్థాయికి గీతా విద్యార్థిని ఎంపిక

. తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 19:: తెలంగాణ బేస్‌బాల్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగే అండర్- 18 పోటీలకు క్రీడాకారుల ఎంపిక …