నిజామాబాద్

” తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే బిజెపికి అధికారం దక్కాల్సిందే – బిజెవైఎం నాయకురాలు కసిరెడ్డి సింధురెడ్డి “

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 20( జనంసాక్షి): గులాబీ దండు మిడతల దండను మించి తెలంగాణ రాష్ట్రాన్ని అళ్ళకల్లోలం చేస్తుందని, వారి చెరనుండి రాష్ట్రం బతికి బట్ట కట్టాలంటే తెలంగాణ …

మేటిలుకు రావలసిన మేటి మాస్టర్ రావడం లేదు పేమెంట్స్ అందే విధంగా చూడాలని

వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 20 మండలంలోని వివిధ గ్రామాలలో మేటిలుకు రావలసిన మేటి మాస్టర్ రావడం లేదు పేమెంట్స్ అందే విధంగా చూడాలని  మంగళవారం …

టిఆర్ఎస్ పార్టీలో చేరికలు.

మర్పల్లి, సెప్టెంబర్ 20 (జనం సాక్షి) ప్రజా శ్రేయస్సు కొరకు పనిచేసే ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అని వికారాబాద్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ …

ప్రజల పార్కు కోసం పోరాడుతా

స్థానిక కార్పొరేటర్ కేతావత్ సుభాష్ నాయక్ మేడిపల్లి – జనంసాక్షి కమలానగర్ (సౌత్) పార్కు స్థలం కాపాడేందుకు తనవంతు కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ సుభాష్ నాయక్ …

గోకారం రిజర్వాయరు ను పర్యవేక్షించిన కల్వకుర్తి తాలూకా అభివృద్ధి సాదన కమిటి

కల్వకుర్తి ప్రజలను ఇబ్బందుల గురిచేస్తే చూస్తూ ఊరుకోను మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ • గోకారం రిజర్వాయర్ పనులను మునుపు బాధితులకు నష్టపరిహాన్ని పరిహారని చెల్లించకపోతే రిజర్వాయర్ …

టేకులపల్లి లో పాఠశాలలను సందర్శించిన డీఈవో

టేకులపల్లి సెప్టెంబర్ 20( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. టేకులపల్లి …

దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ అభివృద్ధి.. హరీష్ రావు..

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రతిపక్షాలు గ్లోబల్ ప్రచారాన్ని మనుకోవాలని మంత్రి హరీష్ రావు పలికారు. నాడు నీళ్లు ఎన్ని నా చెరువులు నేడు నీటితో కలకలలాడుతున్నాయని… …

డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదు..

58వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏల వంట వార్పు. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 20 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా …

టీడీపీ అధినేత చంద్రబాబు ని కలిసిన ఎంపీటీసీ సంధాని

గుండాల,సెప్టెంబర్20(జనంసాక్షి);ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఆయన వ్యక్తిగత నివాసంలో గుండాల ఎంపీటీసీ,టీడీపీ మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే సంధాని కలిసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా పినపాక …

ఎఫ్ఎల్ఎన్ తొలి మెట్టు కార్యక్రమం విజయవంతం

నంగునూరు, సెప్టెంబర్20(జనంసాక్షి): ప్రాథమిక స్థాయిలో విద్యాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ ఎల్ ఎన్ తొలిమెట్టు కార్యక్రమం విజయవంతం కావడానికి పాఠశాల తనిఖీలో భాగంగా నంగునూరు మండల …