నిజామాబాద్

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కామారెడ్డి,మార్చి13(జ‌నంసాక్షి): పదో తరగతి పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామని డీఈవో రాజు తెలిపారు. పదో వతరగతి పరీక్షల నిర్వాహణపై ఉన్నతాధికారుల సూచనల మేరకు అన్ని …

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు

కామారెడ్డి,మార్చి13(జ‌నంసాక్షి): పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్ల కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. పోలింగ్‌ పక్రియపై అధికారులకు అవగాహన ఉండాలని …

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 16 వ తేదీ నుంచి  జరుగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలకు …

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

నిఘా పెంచిన అధికారులు నిజామాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): ఇసుక అక్రమ రవాణాకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇసుక అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాల్లో పట్టుపడిన వాహనాలను జప్తు చేయాలని …

16 ఎంపి సీట్లు దక్కించుకోవడమే లక్ష్యం

కేటీఆర్‌ సభకు భారీగా ఏర్పాట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడి నిజామాబాద్‌,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంటు ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి …

8 వరకు కంది కొనుగోళ్లు

దళారులను ఆశ్రయించొద్దన్న అధికారులు కామారెడ్డి,మార్చి5(జ‌నంసాక్షి): ఈ నెల 8వ తేదీ వరకు కంది కొనుగోళ్లు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. క్వింటాలుకు రూ.5,675 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. …

నిజామాబాద్‌లో తిరుగులేని కవిత

ఆమెపై పోటీ అంటేనే భయపడుతున్న కాంగ్రెస్‌ మధుయాష్కీ మరో ప్రాంతం చూసుకోవడంపై విమర్శలు నిజామాబాద్‌,మార్చి4(జ‌నంసాక్షి):  ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం ఆ …

వేసవిలో ఉపాధి పనులు పెంచాలి

మరిన్ని పనుల కోసం కూలీల డిమాండ్‌ నిజామాబాద్‌,మార్చి4(జ‌నంసాక్షి): ఈ వేసవిలో ఉపాధి పనులు పెంచాలని చూస్తున్నందున గ్రామాల్లో వివిధ పనులను వీరికి అప్పగించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. …

టెన్త్‌ పరీక్షలకు సన్నాహాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు ఉత్తీర్ణత పెంచేందుకు కృషి కామారెడ్డి,మార్చి1(జ‌నంసాక్షి): మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయి. …

80 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం  

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 80 శాతం పూర్తయిందని  డీఆర్డీఏ పీడీ తెలిపారు. ప్రతీ గ్రామంలో పూర్తయిన మరుగుదొడ్ల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని …