నిజామాబాద్

భూ సమస్యలకు తక్షణ పరిష్కారం: ఆర్డీవో

నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): రై తాంగ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని నిజామాబాద్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి …

ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశికం

నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): ప్రాదేశిక పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌ ఎం. రామ్మోహన్‌రావు అన్నారు. ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు …

వ్యక్తిని దారుణంగా చంపిన దుండగులు

కామారెడ్డి,మే4 (జ‌నంసాక్షి): బాన్సువాడ మండలంలోని కొల్లూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి ఇందూరు నాగుగొండ (47) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాగుగొండ కొల్లూర్‌లోని కల్లు దుకాణంలో నుంచి బయటకు …

నిజామాబాద్‌లో జంట హత్యల కలకలం

– మూడు రోజుల క్రితం హత్య – దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు – కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిజామాబాద్‌, మే3(జ‌నంసాక్షి) …

అద్దె ఇంట్లో ఇద్దరుయువకుల దారుణ హత్య

నిజామాబాద్‌ టౌన్‌లో హత్యల కలకలం రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాల కోసం జాగిలంతో గాలింపు నిజామాబాద్‌,మే3(జ‌నంసాక్షి): నిజామాబాద్‌  జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ కాలనీలో జంట హత్యలు కలకలం …

ఉపాధి కూలీలకు ఎండల నుంచి రక్షణ

కామారెడ్డి,మే3(జ‌నంసాక్షి): జిల్లాలో ఉపాధి హావిూ పనులకు వచ్చే వారికి తగిన రక్షణ చర్యలు కల్పిస్తున్నామని డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈ యేడు 13లక్షల 13వేల 320 …

ఉమమడి జిల్లాలో ప్రచార¬రు

ప్రాదేశిక ఎన్నికల్లో జోరు పెంచిన గులాబీ నేతలు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో ప్రచారం నిజామాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  డిసెంబర్‌ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో పాటుగా జీపీ …

బైకును ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

కామారెడ్డి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  భిక్కనూర్‌ మండలం బస్వాపూర్‌ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. కారు – బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పలువురు …

ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం

కష్టపడ్డ వారికే అవకాశాలు: ఎమ్మెల్యే కామారెడ్డి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు జెండాను మరోమారు ఎగుర వేసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధం అవుతోంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు, …

అటవీ ప్రాంతాల్లో నీటి తొట్టెలు

అడవి జంతువుల దాహార్తి తీర్చేలా చర్యలు ప్రణాళిక మేరకు నీటి సరఫరా నిజామాబాద్‌/ఆదిలాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  రోజు రోజుకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు …