మహబూబ్ నగర్

కల్లు గీత కార్మిక సంఘం పోరాట ఫలితమే సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు జీవో

తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం పోరాటాల ఫలితమే ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు జీవో జారీ చేసిందని తెలంగాణ కల్లుగీత కార్మిక …

రిజర్వర్ రైతులు ముందస్తు గా అరెస్టు

పది నెలల పది రోజులు దాటిన సమ్మె ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ కు సీఎం కేసీఆర్ వస్తున్నందున ఐదు గ్రామాల భూ నిర్వాసిత రైతులు కేసీఆర్ సభకు …

శ్రీకాంత చారి త్యాగం మరువలేనిది

తెలంగాణ అమరుడు శశ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు తెరాస మండల మహిళ విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు …

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం

 కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే.సతీష్ కుమార్ కోల్లాపూర్ పట్టణంలోని మాజీ మంత్రి జూపల్లి గారి క్యాంప్ కార్యాలయంలో మలి దశ తెలంగాణ పోరాట తొలి అమరవిరుడు కి:శే,శ్రీకాంత్ …

శిక్షణ శిబిరానికి ఆర్థిక చేయూత

నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఫిజికల్ ఈవెంట్స్ శిక్షణ శిబిరానికి ఆత్మకూర్ గ్రామానికి చెందిన ప్రముఖ …

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన గౌడ సంఘం నాయకులు*

కెసిఆర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం* *గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (3):* హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న …

32 వ వార్డులో క్రీడా ప్రాంగణ (పార్కు )నిధులు మంజూరు చేయించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి….

 వనపర్తి జిల్లా కేంద్రంలో 32 వ వార్డు లో కేడి.ఆర్ నగర్ నందుగల పార్కుకు పంచాయతీరాజ్ నిధులను, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకారంతో,పట్టణ …

“దివ్యాంగుల దినోత్సవం” సందర్భంగా త్రిచక్ర వాహనం బహుకరించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళాశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోపాల్ పేటకు, చెందిన డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి జి.పవన్ కుమార్ …

నూతన గృహప్రవేశంలో ఎమ్మెల్యే పైలెట్ రెడ్డి.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ లో నూతనంగా నిర్మించిన గృహప్రవేశంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం సాయిపూర్ …

పారదర్శకంగా జడ్పి నిధుల కేటాయింపు.

జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి. తాండూరు డిసెంబర్ 2(జనంసాక్షి)జిల్లా పరిషత్ నిధుల్లో అన్ని మండలాలకు పారదర్శకంగా నిధుల కేటాయింపు జరిగిందని జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి స్పష్టం …