మహబూబ్ నగర్

ఓటరు నమోదును యువత సద్వినియోగం చేసుకోవాలి : చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షులు తోట మహేష్ యాదవ్

ఓటరు నమోదును యువత సద్వినియోగం చేసుకోవాలని  చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షులు తోట మహేష్ యాదవ్ అన్నారు. చైతన్యపురి డివిజన్ మారుతీ నగర్ లోని రఘునాథ మోడల్ …

30వ వార్డులో పలు అభివృద్ధి పనులకు రెండు కోట్ల 10 లక్షలు మంజూరు

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్… వనపర్తి టౌన్* : డిసెంబర్ 5 ( *జనం సాక్షి )* …

నేడు రైతులకు నేల దినోత్సవ అవగాహన కార్యక్రమం

ప్రపంచ మృత్తికా (నేల) దినోత్సవం సందర్భంగా మునగాల  మండలంలోని అన్ని రైతువేదికలో రైతులకు ఉదయం 10.00 గంటలకు అవగాహన కార్యక్రమం కలదని మునగాల మండల వ్యవసాయ అధికారి …

తైక్వాండో క్రీడలతో దేహదారుఢ్యం.

పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్. తాండూరు డిసెంబర్ 4(జనంసాక్షి)తైక్వొండో క్రీడతో మానసిక ఉల్లాసంతో పాటు దేహదారు ఢ్యం పెంపోందిస్తాయని పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ …

అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను, వాల్మీకి సోదరులను మరియు చిత్తనూర్ గ్రామ రైతులను అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా  ఖండిస్తున్నామని కాంగ్రెస్ …

సీఎం బహిరంగ సభకు వనపర్తి పట్టణం నుంచి తరలి వెళ్లిన టిఆర్ఎస్ శ్రేణులు.

) వనపర్తి పట్టణం నుండి మహబూబ్ నగర్ లోజరిగే సీఎం బహిరంగ సభకు తరలి వెళ్లిన టిఆర్ఎస్ శ్రేణులు, జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన పట్టణ అధ్యక్షుడు …

ధరూర్ లో మంత్రాలయ పీతాదీపతి శ్రీశ్రీ సుబుదేంద్ర తీర్ధ స్వామి శోభ యత్ర

-అర్చకులు,గ్రామస్థులతో కలిసి స్వాగతం పలికిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి…   గద్వాల ప్రతినిధి డిసెంబర్ 04 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని …

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

గోపాల్ పేట్ మండలంలోని పొలికెపాడు గ్రామానికి చెందిన భార్గవి w/o శ్రీనివాసరావు కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రెండు లక్షల రూపాయల చెక్కును …

పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పి శ్రీనివాస్ ఎన్నిక.

పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర 22వ మహాసభలు నిజామాబాదులో నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. నూతన రాష్ట్ర కమిటీ లో భాగంగా …

రాష్ట్రాన్ని దోచుకు తింటున్న కల్వకుంట్ల కుటుంబం.

-ముఖ్యమంత్రికి పాలించే అర్హత లేదు. -బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 3 (జనంసాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణ …