సినీ నటుడు నాగేంద్రబాబు అలంపూర్: అలంపూర్ దక్షిణకాళి బాల బ్రహ్మేశ్వర, ఐదో శక్తి పీఠమైన జోగులాంబ ఆలయాలను టీవీ నటులతో కలిసి ప్రముఖ సినీ నటుడు నాగేంద్రబాబు …
వంగూరు: మండలంలోని చారకొండ గ్రామంలో ఏలే పద్మ (40) అనే మహిళ శనివారం ఉదయం విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. పంపు మోటారుకు ప్లగ్ పెడుతుండగా విద్యుత్తు …
చిన్నచింతకుంట, జనంసాక్షి: నిన్నరాత్రి వీచిన ఈదురు గాలులకు మండలంలో అపార నష్టం ఏర్పడింది. ముచ్చింతలలో 15 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నచింతకుంట, …
చిన్నచింతకుంట, జనంసాక్షి: ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని నిరసిస్తూ రైతులు దమద్నాపూర్లో అధికారులను నిర్భందించారు. రైతుచైతన్య యాత్రకు వచ్చిన వ్యవసాయాధికారులు సమావేశం నిర్వహిస్తుండగా తమకు ఇన్పుట్ సబ్సిడీ కోసం …
మహబూబ్నగర్,ఏప్రిల్ 25 :జిల్లాలోని బాలానగర్లో గురువారం ఉదయం తుంగభద్ర ఎక్స్ప్రెస్ను అధికారులు నిలిపివేశారు.డీజిల్ ట్యాంక్ లీక్ అవటంతో రైలును నిలిపివేసినట్లు తెలుస్తోంది.వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని …
మహబూబ్నగర్, జనంసాక్షి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తుగ్లక్ పాలన నడుస్తుందని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యులు, మాజీ ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. పాలమూర్ జిల్లాలో వున్ననాలుగు పెండింగ్ …
మెట్టుగడ్డ, మహబూబ్నగర్, జనంసాక్షి: పాలమూరులో ఇటీవల హత్యకుగురైన చిన్నారి శ్రీయ కుటుంబసభ్యులను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు పరామర్శించారు. జిల్లా కేంద్రంలో ఉన్న బాలసదన్కు శ్రీయ …
మహబూబ్నగర్ పట్టణం, జనంసాక్షి: ఆర్మీ నియామక ర్యాలీ మహబూబ్నగర్ పట్టణంలో ఈ ఉదయం ప్రారంభమైంది. స్థానిక జడ్పీ మినీ మైదానంలో జరుగుతున్న ఈ ర్యాలీకి తెలంగాణలోని పది …
మహబూబ్నగర్ : రైతు చైతన్య యాత్ర కార్యక్రమాన్ని సీఎం కిరణ్ సోమవారం ప్రారంభించనున్నారని మంత్రి డీకె అరుణ తెలిపారు. జూరాల ఆయకట్టు కింద రైతాంగాన్ని ఆదుకునేందుకు కృషి …
గద్వాల, జనంసాక్షి: రాజులుపోయారు… రాజ్యాలు మాయమయ్యాయి. కాని వారి పాలనా కాలం నాటి పురాతన నాణేలు, పంచలోహ విగ్రహాలు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటన శనివారం …