మహబూబ్ నగర్

జిల్లాలో విజృంభించిన చికెన్‌గున్యా

ఉట్కూరు: మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్కూరు మండలం పెద్దపొర్లలో చికెన్‌గున్యా విజృంభించింది. దీంతో పలువురు గ్రామస్థుతకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులకు …

పిచ్చి కుక్క దాడిలో 15 మందికి గాయాలు

వనపర్తి, జనంసాక్షి: పట్టణంలోని పాతబస్టాండ్‌ వద్ద పిచ్చికుక్క దాడిలో 15 మంది గాయపడ్డారు. వీరిని ప్రాతీయ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

5 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: ఆత్మకూరు, చిన్నచింతకుంట మండలాల సరిహద్దు వూకచెట్టువాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించే ముఠాలపై దాడులు నిర్వహించారు. వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 5 …

పిచ్చికుక్క స్వైర విహారం, 16 మందికి గాయాలు

మహాబూబ్‌నగర్‌ : జిల్లాలోని వనపర్తిలో ఉదయం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. బస్టాండ్‌లో వేచివున్న ప్రయాణికులపై దాడి చేసింది. ఈ దాడిలో 16 మంది గాయపడ్డారు. …

గ్రామానికి విద్యుత్‌ షాక్‌ : ఒకరు మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని వనపర్తి మండలం రాజపేటతాండ గ్రామం మొత్తానికి విద్యుత్‌షాక్‌ తగిలింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా …

జూరాల కాల్వలో గల్లంతైన యువకుడు

పెబ్బేరు: పెబ్బేరు సమీపంలోని జూరాల ఎడమకాల్వలో మంగళవారం యువకుడు గల్లంతయ్యాడు. కొత్తకోటకు చెందిన రఘు(25) అనే యువకుడు కాల్వకు స్నానానికి వచ్చి ప్రమాదవశాత్తూ కాల్వలో కొట్టుకుపోయాడు. గల్లంతైన …

నిప్పంటుకుని రెండు గుడిసెలు దగ్థమయ్యాయి.

అల్లంపూర్‌: మానవపాడు మండలం జిల్లాపురం గ్రామంలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని రెండు గుడిసెలు, గడ్డివాము దగ్థమమయ్యాయి. రూ. 2లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి కేసు నమోదు చేసిన పోలీసులు

చిన్నచింతకుంట: మండలంలోని వడ్డెమాన్‌ సమీపంలో వూకశెట్టివాగులో విమలమ్మ (40) అనే మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు నరవ మండలం ఎక్లాస్‌పూర్‌కు చెందింన వాసిగా గుర్తించారు. …

విద్యుదాఘాతంతో మహిళ మృతి

ఇటిక్యాల : మండలంలోని సాతర్ల గ్రామంలో ఈ తెల్లవారుజామున విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. గుడిసెపై విద్యుత్‌ తీగలు తెగిపడటంతో పద్మమ్మ (35) అనే మహిళ …

రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

మెడ్జిల్‌: ఒక కేసులో నిందితుడిని రిమాండ్‌ చేయకుండా ఆపడానికి రూ.10వేలు లంచం తీసుకుంటూ మెడ్జిల్‌ ఎస్సై సాయిచంద్ర ప్రసాద్‌ సోమవారం ఏసీబీ అధికారులను చిక్కాడు.