మహబూబ్ నగర్

గుర్తు తెలియని వ్యక్తులు కిరాణా వ్యాపారి హత్య

మహబూబ్‌నగర్‌: పెద్దకొత్తపల్లి మండలం మర్రికల్‌లో కిరాణా వ్యాపారి రాజు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి వ్యాపారిపై దాడి చేసి కత్తితో గొంతుకోశారు. …

తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ బిందెలతో రాస్తారోకో

ధన్వాడ: తాగునీటి సమస్య పరిష్కరించాలని చిన్నగరపల్లి గ్రామస్థులు తాండూరు-మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలోని బోర్లన్నీ వట్టిపోయాయని… తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులకు …

ఆర్టీసీ బస్సు-మినీ లారీ ఢీకొని తొమ్మిది మందికి గాయాలు

పెబ్బేరు: పెబ్బేరు సమీపంలో ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ,మినీ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మినీ లారీలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా …

రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని బాలుడు మృతి

ఇటిక్యాల: మండల పరిధిలోని జింకలపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని నర్సింహులు (6) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడు రోడ్డు దాటుతుండగా …

డీసీఎం వ్యాన్‌ బోల్తా-ఒకరి మృతి

కొత్తకోట (గ్రమీణం):  డీసీఎం వ్యాన్‌ బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని కనిమెట్ట వద్ద చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్వరరావు కథనం ప్రకారం వరంగల్‌ చిట్యాలకు …

ఛార్జీషీటు పూర్తి కానందున మళ్లి న్యాయస్థానంకు హాజరు కావలేను

మహబూబ్‌నగర్‌: ఈ కేసులో ఛార్జిషీటు ఇంకా దాఖలు కాలేదని, ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత మరోసారి న్యాయస్థానం ముందు హాజరు కావాలని కోదండరాం బృందాన్ని అలంపూర్‌ న్యాయస్థానం …

పాలమూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం ,ఒకరి మృతి

మహాబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు మండలం ఉండవల్లి సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని …

అలంపూర్‌ కోర్టులో హాజరైనా కోదండరాం ,ఈటెల

మహాబూబ్‌నగర్‌ : సడక్‌ బంద్‌ కేసులో తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరాం, టీఆర్‌ఎస్‌ నేతలు ఈటెల రాజేందర్‌ , జితేందర్‌రెడ్డిలు గురువారం అలంపూర్‌ కోర్టుకు హాజరయ్యారు. హైదరాబాద్‌ …

అలంపూర్‌ కోర్టుకు హాజరైన టీ జేఏసీ నేతలు

మహబూబ్‌నగర్‌ : సడక్‌బంద్‌ కేసులో టీఆర్‌ఎస్‌ నేతలు, జేఏసీ నేతలు ఇవాళ అలంపూర్‌ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వాయిదాకు హాజరైన వారిలో టీ జేఏసీ నేతలు ప్రొ.కోదండరాం, …

అలంపూర్‌ కోర్టుకు హాజరైన ఐకాస, తెరాస నేతలు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌ కేసులో తెలంగాణ ఐకాస కన్వీనర్‌ కోదండరాం. శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఈరోజు అలంపూర్‌ కోర్టుకు హాజరయ్యారు. రిమాండ్‌ గడువు ముగియడంతో తెరాస నేతలు ఈటెల రాజేందర్‌, …