మహబూబ్ నగర్
కళ్లలో కారం చల్లి దొంగతనం
మహబూబ్నగర్ జిల్లా,(జనంసాక్షి): మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటలో పాలకేంద్రం మేనేజర్ కళ్లలో కారం చల్లి దొంగలు రూ. 2.53 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు
మహబూబ్నగర్,(జనంసాక్షి): కొండారెడ్డిపల్లిలో ఆర్మీజవాను యాదయ్య కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.
ఆడ పిల్ల భారమైందని విషమిచ్చి చంపిన కసాయి తండ్రి
వనపర్తి,(జనంసాక్షి): మహబూర్నగర్ జిల్లా వనపర్తి మండలం సవాయిగూడలో ఓ తండ్రి కుమార్తెకు పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.
తాజావార్తలు
- కలెక్టర్ మొక్కలు నాటారు
- మేక నల్లాను తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా
- ఉప రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్
- కొత్త రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ
- రేపు కీ.శే. చర్లకొల శ్వేత రెడ్డి ప్రథమ వర్ధంతి..
- రేపు కీ.శే. చర్లకొల శ్వేత రెడ్డి ప్రథమ వర్ధంతి:హాజరుకానున్న బిఆర్ఎస్ ప్రముఖులు
- అమెరికాతో కలిసి చేస్తాం
- ఆత్మప్రబోధానుసారం ఓటువేయండి
- మోదీ గొప్ప ప్రధాని..
- గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు
- మరిన్ని వార్తలు