మహబూబ్ నగర్
కళ్లలో కారం చల్లి దొంగతనం
మహబూబ్నగర్ జిల్లా,(జనంసాక్షి): మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటలో పాలకేంద్రం మేనేజర్ కళ్లలో కారం చల్లి దొంగలు రూ. 2.53 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు
మహబూబ్నగర్,(జనంసాక్షి): కొండారెడ్డిపల్లిలో ఆర్మీజవాను యాదయ్య కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.
ఆడ పిల్ల భారమైందని విషమిచ్చి చంపిన కసాయి తండ్రి
వనపర్తి,(జనంసాక్షి): మహబూర్నగర్ జిల్లా వనపర్తి మండలం సవాయిగూడలో ఓ తండ్రి కుమార్తెకు పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.
తాజావార్తలు
- The Indian Newspaper Society -janamsakshi
- ఏన్డీయేతో ఈసీ కుమ్మక్కు
- Janam Sakshi
- .బీహార్లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్..
- ఐదు గుంటల స్థలంపై న్యాయం చేయండి
- పాక్కు చెక్..
- భారత ఎకానమీ గురించి ట్రంప్ నిజమే చెప్పారు
- పాక్ నుంచి భారత్ చమురుకొనే రోజులొస్తాయ్
- ఎన్ఐఏ ప్రాసిక్యూషన్ విఫలం
- స్పీకర్ కోర్టుకు ‘అనర్హత’ బంతి
- మరిన్ని వార్తలు