మహబూబ్నగర్, జనంసాక్షి: గద్వాలలో బంగారు విగ్రహాలు కలకలం సృష్టించాయి. మూడేళ్ల క్రితం పూడూరులో ఓ రైతుకు బంగారు విగ్రహాలు దొరికినట్లు సమాచారం. అతను విగ్రహాలను స్థానిక వ్యాపారికి …
మహబూబ్నగర్ : శ్రియ నిందితులను ఉరితీయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అని శ్రియ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందులను …
ఆత్మకూర్,(జనంసాక్షి): ప్రైవేటు స్కూల్బస్సు ఢీకొని పసి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిదిలోని అమరిచింతలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం అమరచింత సవరమ్మ గుడి …
దౌల్తాబాద్ : మహబూబ్నగర్ జిల్లా దౌల్లాబాద్ మండలంలోని చంద్రకళ గ్రామంలో సెల్ఫోన్ ఛార్జీంగ్ పెడుతూ ఓ మహిళ మృతి చెందింది. అరుణ (35) అనే మహిళ సెల్ఫోన్కు …
ఉప్పునూతల: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి డి.కె. అరుణ నేతృత్వంలో నిర్వహిస్తున్న బస్సుయాత్రకు సోమవారం మండలంలోని వెల్టూరు. కొరటికల్ గ్రామాల్లో తెలంగాణ నినాదాలతో యువకులు నినాదాలు చేశారు. …