Main

మేకల మందపై చిరుత దాడి.. 20 మృతి

రంగారెడ్డి : యాదాద్రి భువనగిరి శివారు ప్రాంతం సంస్థాన్ నారాయఫురం మండలం రాచకొండ గ్రామపంచాయతీ కడీలబాయి తండా సమీపంలో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. చిరుత …

కాళేశ్వరంపై మంత్రి హరీశ్ కీలక సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టు మూడు పంప్ హౌజ్ ల నిర్మాణం 2018 మార్చి చివరికల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. 2018 …

చిన్నారి కోసం సహాయక చర్యలు ముమ్మరం

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లి గ్రామంలోని ఓ పొలంలో బోరుబావిలో పడిన చిన్నారిని బయటకు తీసేందుకు సహాయచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చిన్నారి సుమారు 40 …

రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి..

 హైదరాబాద్ : రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. పాప నిద్రపోవడంతో …

అభివృద్ధి కోసమే ‘గ్రామజ్యోతి’

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : గ్రామాల అభివృద్ధి కోసమే ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ …

రంగారెడ్డి జిల్లాలో పేలుడు పదార్థాలు స్వాధీనం

రంగారెడ్డి : జిల్లాలోని చెంగిచెర్లలో అనుమతి లేని లేఔట్‌లో పేలుడు పదార్థాలను పోలీసులు పట్టివేశారు. 28 డిటోనేటర్లు, 50 కిలోల కాల్షియం హైడ్రాక్సైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు …

కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: శంషాబాద్‌ కాపుగడ్డలో కుటుంబకలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం చేసింది.తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మహిళను ఆస్పత్రికి …

ప్రభుత్వ భూములకు కంచె

రంగారెడ్డి,జూన్‌20(జ‌నంసాక్షి): వివిధ గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటి రక్షణకు  కంచెలు ఏర్పాటు చేయాలని అధికారుల ఆదేశించారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా చూసే బాధ్యత రెవెన్యూ …

ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలోని సప్తగిరి ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగిసి …

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కడప నుండి వస్తున్న లారీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో భారత్ గార్డెన్ వద్ద ఆగివున్న …