రంగారెడ్డి

తెలంగాణ రైతులను నట్టేట ముంచుతున్న మోడీ

ధాన్యం కొనమని చెప్పడం దారుణం కేంద్ర వైఖరికి నిరసనగా రైతుల ధర్నాలో సబిత రంగారెడ్డి,డిసెంబర్‌20(జనం సాక్షి ): మోడీ ప్రభుత్వం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్‌ సాక్షిగా …

వేగంగా చెట్టును ఢీకొన్న కారు

ఒకరు మృతి..మరో నలుగురికి తీవ్ర గాయాలు మేడ్చల్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): జీహెచ్‌ఎంసీ శివార్లలోని బహదూర్‌పల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు …

కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి

రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లాలోని కేశంపేట్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను రాష్ట్ర హోంమంత్రి శాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ …

ఉపాధ్యాయ సంఘాలతో సిఎస్‌ భేటీ

జిఓ అమలుపై ప్రతినిధులతో చర్చ రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. జీ.ఓ. …

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

రంగారెడ్డి, డిసెంబర్‌11 (జనంసాక్షి) :  జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బులెట్‌ బైక్‌ను కూడా ఢీకొట్టింది. …

ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా పట్నం,శంభీపూర్‌ నామినేషన్లు

రంగారెడ్డి,నవంబర్‌22(జనం సాక్షి): రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లో మాజీ మంత్రి …

ఆలయంలో నగలు,నగదు చోరీ

రంగారెడ్డి, అక్టోబర్‌26(జనం సాక్షి);  శంషాబాద్‌ మండలం రామంజాపూర్‌ వెంకటేశ్వరాలయంలో చోరీ జరిగింది. దొంగలు స్వామి వారి వస్తులను ఎత్తుకెళ్లారు. ఆలయంలో స్వామి వారి కిరీటాలు, శఠగోపం, పంచలోహ …

వాగులో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం

రంగారెడ్డి,అక్టోబర్‌26(జనం సాక్షి);  మొయినాబాద్‌ మండల్‌ వెంకటాపూర్‌ కత్వ వద్ద ఈసీ వాగులో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ ముగ్గురు స్నేహితులు కలిసి ఈసీ వాగులో …

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం

రంగారెడ్డి,అక్టోబర్‌25 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఇద్దరు పిల్లలతోపాటు తల్లి అదృశ్యమయ్యారు. రాజేంద్రనగర్‌ పరిధిలోని ఎమ్‌ఎమ్‌ పహాడీకి చెందిన అవ్రిూన్‌ తన ఇద్దరు పిల్లలు అక్షబేగం, …

శంకర్‌పల్లిలో రెండు మృతదేహాలు స్వాధీనం

రంగారెడ్డి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : జిల్లాలోని శంకర్‌పల్లిలో మృతదేహాలు కలంలం సృష్టించాయి. శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ సవిూపంలో రైలు పట్టాలపై స్థానికులు రెండు మృత దేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న …