రంగారెడ్డి

డోలారోహణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.

తాండూరు జూన్ 6 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఎం పి టి ఫంక్షన్ హాల్ లో  ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పిఎ …

పట్టణ ప్రగతి కార్యక్రమంలో  పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో  పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి  రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, జూన్ 03 (జనం సాక్షి)  ఆదిభట్ల మున్సిపాలిటీ 9 వ వార్డులో ఈ రోజు …

అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ పొడిగించబడింది టియుడబ్ల్యూజె జిల్లా జాయింట్ సెక్రటరీ డి.హరికృష్ణ రెడ్డి.

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 2(జనంసాక్షి): సమాచార మరియు పౌరసంబంధాల శాఖ 2022-24 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం వర్కింగ్ జర్నలిస్టుల నుండి దరఖాస్తును కోరింది మరియు దరఖాస్తుల …

పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం.

కష్ట కాలంలోనూ సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట.  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు ఫిబ్రవరి 21(జనంసాక్షి) పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు …

భార్య అందంగా లేదంటూ వేధింపులు.

తట్టుకోలేని మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన కరణ్ కో ట్ పోలీసులు. తాండూరు ఫిబ్రవరి 18 (జనం సాక్షి) ప్రేమించుకున్నారు …

ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందించిన ఎమ్మెల్యే

  జనం సాక్షి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డిప్యూటీ డీఎంహెచ్ఒ దామోదర్ ఆధ్వర్యంలో 42 మంది ఆశా …

దోపిడీ ముఠా హ‌ల్‌చ‌ల్ దోపిడీ ముఠా హ‌ల్‌చ‌ల్

రంగారెడ్డి : శంషాబాద్‌లో దారి దోపిడీ ముఠా హ‌ల్‌చ‌ల్ సృష్టించింది. కారులో వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి, క‌త్తుల‌తో బెదిరించి దోపిడీకి పాల్ప‌డ్డారు. రాళ్ల‌గూడ – ఉటుప‌ల్లి …

మిడిమిడి జ్ఞానంతో అవగాహన రహితంగా ప్రతిపక్షాలు ఆందోళన సరికాదు.

కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్. తాండూరు ఫిబ్రవరి 8(జనంసాక్షి) మిడిమిడి జ్ఞానంతో అవగాహన రహితంగా ప్రతిపక్షాలు ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసం మని …

బెల్ట్ షాపుల వల్ల జెపి దర్గా వచ్చే భక్తులు రోడ్డుపై  ప్రమాదాలకు గురవుతున్న వైనం….

పట్టించుకోని అధికారులు….. ఇన్ముల్ నర్వ గ్రామంలో మద్యం నిషేధం పై కొత్తూరు పోలీసులను వినతి పత్రం అందజేసిన గ్రామ సర్పంచ్ అజయ్ నాయక్…… జనం సాక్షి :రంగారెడ్డి …

పేకాట స్థావరం పై పోలీసులదాడి పలువురు అరెస్ట్

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి8(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం  మండలం పోల్కంపల్లి జనహర్ష వెంచర్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడే వ్యక్తులపై ఎల్బీనగర్ ఎస్ ఓటి పోలీసులు దాడి చేశారు1,22,890 …